Monday, 14 September 2015

rana daggubati begins action again:” Back to heavy duty training!!!”



After making merry at the box office for over 50 days, and making the world go gaga over it, SS Rajamouli’s Baahubali has left fans dying to watch the concluding part of the film. 
While a small portion of the film has been shot, the substantial part of Baahubali: The Conclusion still remains to be canned. With just few days left for the shoot of Baahubali 2 to resume,Rajamouli and his team are gearing up the challenge. While Rajamouli recently narrated the final version of Baahubali 2 to the team, Rana Daggubati is preparing for his role in his own way.
Playing the menacing king Bhallaladeva in Baahubali, Rana had bulked up his body for the role, gaining over 25 kilos. But after the shoot of Baahubali: The Beginning was wrapped up, Rana went on to become a much leaner self of himself. Now that the shoot of Baahubali 2 is just around the corner, Rana is sweating it out in the gym putting on the added muscular weight to attain Bhallaladeva’s enviable physique.

Sunday, 13 September 2015

అదుపు తప్పిన లారీతో 19 మంది బతుకు సమాధి

మరో ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం నుంచి వరుస దుర్ఘటనల గురించి వింటున్న సంగతి తెలిసిందే. తాజాగా భారీ దుర్ఘటనకు ఏపీ వేదిక అయ్యింది. తూర్పుగోదావరి జిల్లాలోని గండేపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి మృత్యువాత పడగా.. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇంత భారీగా మృతుల సంఖ్య ఉండటానికి కారణం.. ప్రమాదానికి గురైన లారీలో కూలీ పనికి వెళ్లి వస్తున్న కూలీలు ఉండటమే. అదుపు తప్పి లారీ బోల్తా పడిన ఘటనలో.. పెద్ద ఎత్తున మృత్యువాత పడ్డారు.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి లారీలో  సిమెంట్ బూడిదను విశాఖకు బయలుదేరింది. ఇక.. రాత్రి పదకొండు గంటల సమయంలో ఏలూరు బైపాస్ వద్ద బూడిద లారీలో 35 మంది కూలీలు ఎక్కారు. వలస కూలీలు కావటం.. రాత్రివేళలో తమ గమ్యస్థానాలు వెళ్లేందుకు బస్సు సౌకర్యం ఉండకపోవటంతో లారీలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు.

అలా లారీ ఎక్కిన వారంతా తూర్పుగోదావరి జిల్లా కత్తిపాడు.. తొండంగి.. అన్నవరం ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. 19రోజుల క్రితం కూలీ పనుల నిమిత్తం చింతలపూడి వెళ్లిన వారు.. ఏలూరు వరకు బస్సులో వచ్చారు. అక్కడ నుంచి తమ గమ్యస్థానానికి చేరుకోవటానికి లారీని ఆశ్రయించారు. అయితే.. ఈ లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో 35 మంది కూలీలు చిక్కుకుపోయారు. ప్రమాదానికి కారణంగా మితిమీరిన వేగంతో లారీని నడపటంగా భావిస్తున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్.. క్లీనర్ పారిపోయారని భావిస్తున్నారు. ప్రమాదం వార్త విన్న వెంటనే స్పందించిన అధికారులు మృతదేహాల్ని వెలికి తీసే పనిలో పడ్డారు. ఈ ఘోర ప్రమాదంలో 19 మంది మృతి చెందగా.. మరో 16 మంది తీవ్ర గాయాలు అయినట్లుగా భావిస్తున్నారు. గాయపడ్డ వారిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భారీగా ప్రయాణికుల్ని లారీలో ఎక్కించుకోవటం.. మితిమీరిన వేగంతోనూ ఈ దారుణ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒకరి నిర్లక్ష్యం 19 మంది  కుటుంబాల జీవితాల్ని సమూలంగా మార్చేసింది.

26న బ్రూస్ లీ ఆడియో.. మెగాస్టారే గెస్ట్‌



రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న బ్రూస్ లీ .. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్. శ్రీనూ శైలికి భిన్నంగా తెరకెక్కుతున్న సినిమా ఇదన్న ప్రచారంతో మెగాభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. రొటీన్ శ్లాప్ స్టిక్ కామెడీలకు ఒక్క దెబ్బకి అల్లంత దూరాన ఎగిరిపడడాలు ఈ సినిమాలో ఉండవనే ఆశిస్తున్నారంతా. రొటీన్ కమర్షియల్ స్టఫ్ తో ఈ సినిమాని తీయడానికి చెర్రీ - చిరంజీవి వ్యతిరేకించారని .. ఇక చరణ్ ని కొత్తగా చూసే ఛాన్సుందని అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అంచనాల్ని చరణ్ నిజం చేస్తాడో లేదో తెలీదు కానీ ఇప్పటికైతే ఆడియో రిలీజ్ ఈనెల 26న అని ప్రకటించాడు. 

పాటలు వచ్చేస్తున్నాయ్. తమన్ మ్యూజిక్ వినేందుకు రెడీ కండి అని చెబుతున్నాడు. ఈ సినిమాలో చరణ్ తో కలిసి మెగాస్టార్ స్టెప్పులు కలిపారు... కాబట్టి ఆడియోపై అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. పాటల వేడుకలో చిరు డ్యాన్స్ మూవ్స్ వీడియో చూడాలన్న తహతహలో ఉన్నారంతా. ఇప్పటికే తమన్ అన్ని పాటల్ని కంపోజ్ చేసేశాడు. ఒకే ఒక్క పాట బ్యాలెన్స్. ఆడియో ఎలానూ వచ్చేస్తోంది. అయితే శ్రీనూ ఎలా మారాడో తమన్ కూడా అలానే మారిన మ్యూజిక్ డైరెక్టర్ అనిపిస్తాడేమో చూడాలి. ఏ.ఆర్.రెహమాన్ని మించి ఇన్నోవేటివ్ థాట్స్ తో కొత్త ట్యూన్ లు ఇస్తాడనే ఆశిద్దాం. ఈ ఆడియో విజయానికి తొలి మెట్టు. చెర్రీకి కిక్కిచ్చే ఆడియో వస్తుందా?  లేదా?   వెయిట్ అండ్ సీ.

Saturday, 12 September 2015

Intex launches new LED TV for 39,990.


Domestic electronics company Intex Technologies on Friday launched its LED-5010 full HD television for Rs.39,990.
"The new TV is equipped with what Intex calls the Eye Safe T-Matrix technology that removes undue lag and balances every feature smartly that makes television viewing seamless," the company said in a release.
"Its faster response time of just 9 milliseconds keeps blurry image at bay while ensuring that the picture clarity remains intact," the release said.
The LED TV comes with two built-in speakers producing balanced sound of 10 watts over a wide area on each side complemented with a digital noise filter.
"Intex Technologies has always been at the forefront of competitive and productive offerings. This new offering of ours aims to expand our lineage of Big Screen LED TVs, as we have always understood the pulse of our consumers," Nidhi Markanday, business head at Intex's consumer durables and IT accessories division, said.
"This new offering is an evolution in TV viewing experience, especially with the Eye Safe-T technology and power save facility. We aim to give our customers heightened quality while keeping in mind eco-friendly environment with less power consumption," she added


వన్నెలద్దే తులసి..

ఆరోగ్యానికి పెన్నిధి తులసి. ముఖ్యంగా తులసి ఆకులతో అందానికి వన్నె తీసుకురావచ్చు. తులసి ఆకులతో అతి సులువగా ఫేస్‌ ప్యాక్స్‌ తయారు చేసుకోవచ్చు. ఇవి చక్కటి ముఖకాంతితో పాటు మంచి రిఫ్రె‌ష్‌మెంట్‌ను ఇస్తాయి. ఇంతకీ తులసితో ఫేస్‌ప్యాక్స్‌ ఎలా తయారు చేయాలో తెల్సుకుందాం.
 
1. తులసి, పెరుగు.. 
తాజా తులసి ఆకుల్ని తీసుకుని ఇంటిలోపల నాలుగైదు రోజులు ఆరబెట్టాలి. ఆ తర్వాత తులసి ఆకుల్ని గ్రైండ్‌ చేసి పౌడర్‌ చేసుకోవాలి. ఆ తులసి పౌడర్‌ను తీసుకుని దానికి తగినంత పెరుగు కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత ఫేస్‌వాష్‌ చేసుకోవాలి. దీని వల్ల పొడిబారిన చర్మం మృదువుగా మారుతుంది. దీంతో పాటు మృతకణాలు తొలగిపోతాయి.
 
2. తులసి, శెనగపిండి..
గుప్పెడు తులసి ఆకుల్ని తీసుకుని నీటితో మెత్తగా చూర్ణం చేయాలి. ఆ తర్వాత ఆ చూర్ణంలో కాసింత శెనగపిండి, మూడు చుక్కల తేనెను కలపాలి. ఆ మిశ్రమాన్ని కలిపి ముఖానికి పట్టించుకుని పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరచాలి. ఈ ఫేస్‌ ప్యాక్‌ వల్ల ముఖానికి కూలింగ్‌ ఎఫెక్ట్‌ వస్తుంది.
 
3. తులసి, వేప..
తులసి, వేప ఆకుల్ని సమంగా తీసుకుని పేస్ట్‌ చేయాలి. ఈ పేస్ట్‌ కళ్లల్లో పడకుండా ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీళ్లతో శుభ్రపరుచుకుంటే నొప్పులతో పాటు ముఖంపై ఉండే స్పాట్స్‌ తొలగిపోతాయి.
 
4. తులసి ఆకుల చూర్ణానికి పాలతో పాటు ఓట్‌మీల్‌ కలిపి తయారు చేసిన ఫేస్‌ప్యాక్‌ ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రపరచాలి. నాలుగైదు వారాల్లో ముఖ చర్మం మృదువుగా తయారవుతుంది.
 
5. ఒక బౌల్‌లో రెండు స్పూన్ల తులసి పౌడర్‌ తీసుకుని అందులో ఒక టీ స్పూన్‌ ముల్తాన్‌ మట్టి కలపాలి. వీటికి కొంచెం పసుపు, రెండు చుక్కల ఆలివ్‌ ఆయిల్‌, రోజ్‌వాటర్‌ కలిపి ఈ మిశ్రమాన్ని ఫేస్‌కు అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత మంచినీళ్లతో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తుంటే చర్మంలో ఫ్రెష్‌నెస్‌ వస్తుంది.

most expensive player in the world


1. Floyd Mayweather


Total Earnings – $300 million; Sport: Boxing


Read more at http://www.sportskeeda.com/general-sports/top-10-richest-athletes-2015#7V1qSA6euHGlRBeG.99





Floyd Mayweather has held on to his numero uno position from last year among the World’s richest athletes. His bout on May 2nd against Pacquiao was the fifth bout in the 30 month, 6 fight deal Mayweather signed with Showtime in 2013. This fight is estimated to gross more than $600 million.
Riding on a 48-0 winning streak, Floyd Mayweather plans to retire after his sixth and final fight in September.
Shifting the focus back to this year’s earnings, Mayweather with $300 million has broken the record for athlete earnings. The previous highest was that of Tiger Woods in 2008 when he earned a whopping $115 million. Ahead of his May bout against Pacquiao, Mayweather inked deals with Hublot, FanDuel and Burger King.

Read more at http://www.sportskeeda.com/general-sports/top-10-richest-athletes-2015#7V1qSA6euHGlRBeG.99

if u have baking soda u will never get dandruff


Being a mild exfoliant, baking soda helps remove dead skin cells and absorbs excess oil. It can also help balance pH levels on the scalp and reduce the growth of fungi that cause dandruff.
  1. Wet your hair and rub a handful of baking soda onto your scalp.
  2. After a couple of minutes, rinse your hair well with warm water.
  3. Repeat once or twice a week for a few weeks.
Note: Do not shampoo your hair after this treatment.